భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
Central Team | తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపనున్నది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరే
Harish Rao | అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని 16వ ఆర్థిక సంఘానికి సూ�
Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది.
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే టీచర్
LVPEI | హైదరాబాద్లో 37 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి(LVPEI) ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తోంది.
KTR | తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించ
చరిత్రలో మన ప్రాంతాన్ని చూసినప్పుడు కలిగే సంబురం మామూలుగా ఉండదు. అప్పట్లోనే ఇంత ఘనమైన చరిత్ర మనదని తెలిసినప్పుడు, మన సంస్కృతి మహోన్నతమైనదన్నప్పుడు కలిగే ఆత్మగౌరవ భావన అనిర్వచనీయం. చరిత్ర అధ్యయనం బలమైన �
పారాలింపిక్స్లో భాగంగా మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది.
గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నది. రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందన�