Legal Exhibition | 'లా' అంటే కేవలం థియరీనే కాదు.. ప్రాక్టికల్గా కూడా న్యాయ విద్యను ప్రజలకు వివరించొచ్చు అనే విషయాన్ని కేశవ మెమోరియల్ లా కాలేజీ విద్యార్థులు నిరూపించారని హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి
Legal Exhibition | ప్రస్తుతం ప్రతి ఒక్కరికి న్యాయ విద్య ఎంతో ముఖ్యమని, చట్టాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని కేశవ మెమోరియల్ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి అక్కపెద్ది తెలిపారు. కేశవ మెమోరియల్
ఎప్పుడో గత శతాబ్ది పూర్వార్ధంలో మహాకవి చెప్పిన ఈ మాటలు నేటికీ నిత్య సత్యాలుగా ముందు నిలుస్తున్నాయంటే రాజకీయ విలువలు, పరిపాలన ప్రమాణాలు ఎంతగా పతనం అవుతున్నాయో ఊహించవచ్చు. పాలకుల్లో విష సంస్కృతి పడగలెత్�
‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరిస్తున్నారని మండి
కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు.
నల్లగొండ జిల్లా రైతులు, హైదరాబాద్లోని మూసీ బాధితుల మధ్య తగదాలు సృష్టించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్, మాజీ సంపాదకుడు కే శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు.
చెరువుల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని 3వేలకుపైగా ఉన్న చెరువులకు హద్దురాళ్లను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేసింది.
రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చికిత్స నిమిత్తం మంజూరైన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు గురువార
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావర ణ కేంద్రం తెలిపింది.