Group-3 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తొలి పరీక్ష జరగనుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగనుంది. ఇక మూడో పరీ�
KTR | రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే రాష్ట్ర పాలనపై ఏఐసీసీ సంతృ
TG TET 2024-II | ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై ఏటా ఆసక్తి తగ్గుతున్నది. టెట్ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2022లో 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86
Telangana | రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలుతెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. రా�
Telangana | తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచులూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు.
Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
Pawan Kalyan | తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశో�
Kodangal | లగచర్ల ఘటన జరిగి వారం గడుస్తున్నా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా 20 మంది రైతులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో నలుగురు రై
గ్రామ పంచాయతీల్లో 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు క రుణాకర్, జగన్మోహన్గౌడ్, అంజ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లావాసులను చలి వణికిస్తున్నది. సీజన్ ప్రారంభం నుంచి చలి తీవ్రత అం తంత మాత్రంగానే ఉండగా.. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నా యి. 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ టెంపరేచర్ నమోదవుతున్నది. శనివా�
కాంగ్రెస్ 11 నెలల పాలనలో తెలంగాణ రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. మొన్నటిదాకా కురిసిన వానలతో వేసిన పంట దెబ్బతిడం, ఇటు రైతుభరోసా ఎగ్గొట్టి సర్కారు దగా చేయడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రైల్వే భూ నిర్వాసితులు శనివారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో నల్ల మాసులు ధరించి నిరసన తెలిపారు.