Telangana | ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కే
లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలిచెయ్యొద్దని, లగచర్ల ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పూర్తి నివేదిక అందజేయాలని, పొలీస్ హింసకు గురైన బాధితులకు తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వికారాబాద్ జి
బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని సకాలంలో దవాఖానకు తరలించి ఆర్టీసీ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళ ప్రయాణిస్తుండగా..తుక్కుగూడ సమ
కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిం ది. తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయు డు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ఎయ�
Harish Rao | తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతున్నదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవ
Harish Rao | రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lagcherla | లగచర్ల ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచక కాండపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధితులు.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసేందు�
Sudheer Reddy | బీజేపీ నేతల బస్తీ నిద్రపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మూసీపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని �
Khammam | ఖమ్మం జిల్లా మెడికల్ కాలేజీలో అమానుషం జరిగింది. చైనీస్ కటింగ్ చేయించుకున్నాడని ఫస్టియర్ స్టూడెంట్కు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోక�