RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నాగర్కర్నూలు జిల్లా కల్
Telangana | నీతులు చెప్పే పాలకులు నీతిమాలిన విధంగా మహబూబాబాద్లో మహాధర్నాకు అనుమతిని ఇవ్వలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తమ ఉద్దేశం సరైనదే అని గుర్తించి హైకోర్టు అనుమతినిచ్చిందని తెలిపారు.
Errabelli Dayakar Rao | రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని
KTR | కాంగ్రెస్ కబంధహస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి... 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు మహారాష్ట్ర ఎన్నికల్లో పని చేయలేదు. రేవంత్రెడ్డి ప్రత్యక్షంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తే.. ఒక్క సీటులోనే కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా మరో 10 సీట్లలో ప్ర
Group-1 | గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు జీవో-29పై స�
హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిరణ్, వరంగల్ పట్టణానికి చెందిన తన స్నేహితుడి అవసరం కోసం రూ.60 వేలు చేబదులుగా ఇచ్చాడు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో వరంగల్ పోలీసు కమిషరేట్లోని ఇంతెజార్గంజ్ పో
లగచర్ల ఘటనకు కాంగ్రెసోళ్లే బాధ్యులని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. ఈ ఘటనలో 12 మంది అధికార పార్టీ నాయకులే ఉన్నారని పేర్కొన్నారు.
రష్యాలో జరుగుతున్న ప్రపంచ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన పెరుమాళ్ల ప్రదీప్కుమార్ సత్తాచాటాడు. పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్(డబ్ల్యూఫ్) నిర్వహిస్తున్న పోటీల్లో మూడు విభాగాల్లో ప్�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం నీర్సాబ్తండాకు చెం దిన రైతు రమేశ్నాయక్(36)కు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. వరి సాగుకు నీళ్లు పెట్టేందుకు శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లాడు.
MLC Kavitha | ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్�
BRS | రాష్ట్ర ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే పోతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అబద్ధాలపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ విడుదల చేసిన నివేదికను చూపుతూ కాంగ్రెస్ అస�