ఆటో డ్రైవర్లు చస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవం జరుపుకొంటున్నదని తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చ�
Promotions | తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డీటీసీ, జేటీసీ పదోన్నతులకు ప్రత్యేక ప్రధాన కార్యదదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది .
Warangal | బస్సులో సీట్లు ఇవ్వడం లేదని దివ్యాంగులు వినూత్న నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం వారు చీరలు కట్టుకొని ఆందోళన చేశారు.
Suryapeta | భార్యాభర్తలుగా వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించారు. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఒకేరోజు మృతి చెందారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచింది.
Pensions | పింఛన్ కోసం వృద్ధులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
Niranjan Reddy | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన
Srisailam Temple | ప్రముఖ శ్రీశైల దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా కేదారగౌరీ వత్రాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో రెండు విడతల్లో వత్రాలు జరిగాయి. సామూహిక కేదారగౌరీ వ్ర�
KTR | ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో.. తెల�
Harish Rao | యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంతి హరీశ్రావు స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచార�
BRS Maha Dharna | తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి కేటీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని �
KTR | కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు కరెంట్ టైమ్ వస్తుండే అని కేటీఆర్ తెలిపారు. అదే రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొట్టిండని.. పింఛన్ పెంచలేదని.. బోనస్ బోగస్ అయ్యిందని తెలిపారు. ఆడబిడ్డలకు �
KTR | ఇదే మానుకోట 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చే�