KTR | ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలదే హవా అని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో మరోసారి వెల్లడైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల సత్తా కొనసాగుత�
KTR | సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పునకు చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చర�
KTR | చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు.
Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజానీకం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక.. అన్నివర్గాలను నట్టేట ముంచినందుకు. ఒక్క సంక్ష�
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న కులగణన సర్వే మొక్కుబడిగా జరుగుతున్నది. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అం టూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆచరణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నది.
మంత్రి కొండా సురేఖ.. ప్రస్తుతం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆధిపత్య పోరు, గ్రూపు గొడవలతో రాజకీయంగా విమర్శలపాలవడంతో పాటు వ్యక్తిగత, ఇతర విషయాల్లోనూ తలదూర్చి తరచూ ‘వివాదాస్పద మంత్ర�
పల్లెటూరి వాసన తెలియకుండా పెరిగిందామె! కానీ, ఇప్పుడు పల్లెదనాన్ని పరిచయం చేస్తూ ఆంత్రప్రెన్యూర్గా రాణిస్తున్నది. ప్రకృతి ఆరాధకుడైన తన భర్త కలలను సాకారం చేస్తూ.. ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టింది. పచ్చని ప
KTR | సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
MLC Kavitha | కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది.
Kondareddypalle | కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎం ఫార్మసీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.