రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించార
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో పోలీస్స్టేషన్కు వచ్చినా సిబ్బంది కష్టాలు చెప్పుకుంటున్నారంటూ హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా స్పందించారు. గచ్చిబౌలి పీఎస్ వద్ద ఆయన మీడియా�
MLA's Arrest | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఠాణా ఎదుట భైఠాయించిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్�
Errabelli Dayakar Rao | బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. బంజారాహిల్స్ పోలీసులు పాడి కౌశిక్రెడ్డిని అరెస్టు చేసిన విషయ�
MLC Kavitha | ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమ�
TG High Court | తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంశంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పాఠశాల్లలో తప్పనిసరిగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని
Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును పోలీసులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లోనే ఉంచారు. హరీశ్రావు గచ్చిబౌలి పీఎస్కు తరలించి దాదాపు మూడు గంటలు కావొస్తుంది.
ఒకాయన ఉమ్మడి రాష్ట్రంలో ‘పెద్ద’ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో రాజసంగా కీలక మంత్రి హోదాలో ఉన్నారు. మరొకాయన ప్రస్తుత ప్రభుత్వంలో ‘కీలక’ మంత్రిగా పనిచేస్తున్నారు.
తెలుగు రాష్ర్టాలు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాదాపు 55 ఏండ్ల తరువాత దక్షిణాదిన తీవ్రస్థాయిలో భూమి కంపించింది. కొద్ది క్షణాల పాటు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీ
మేడారం కేంద్రంగా 40 కిలోమీటర్ల భూమి లోపల ప్రకంపనలు సంభవించి భూకంపం వచ్చిందని ములుగు కలెక్టర్ టి.ఎస్.దివాకర తెలిపారు. ఉదయం 7:27 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు ప�
కాంగ్రెస్, బీజేపీలు దోస్తులని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నది బీఆర్ఎస్ ఒక్కటేనని, బీఆర్ఎస్ను రాష్�