58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లింది. ఎవుసానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక, చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వల
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బుధవారం భూకంప కలకలం రేగింది. ఉదయం 7.27 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇండ్లల్లో సామగ్రి కింద పడి శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలియక �
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7.25గంటల నుంచి 7.30 గంటల మధ్య 2 నుంచి 4సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. పలు ప్రాంతా ల్లో ఇండ్ల తలుపులు, కిటికీలు కదిలాయి. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ముప్పూ వాటిళ్ల
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9న మొదలవనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. ఆ
Jagadish Reddy | గెలుపోటములు అనేవి కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో పుస్తక ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్కు తన గురించి తాను �
Burra Venkatesham | ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రభుత�
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై సైతం కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారని ఇన్స్పెక్టర్�
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కలిసి నా ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని, వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
BRS | మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంపై ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప�
KTR | కార్యక్షేత్రంలో ప్రతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న మా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బీఆర్ఎ�
Dana Kishore | రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిశోర్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల దాడి ఘటనలో ఏ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చే
Earth Quake | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు
KTR | ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యువతకు మిగిలింది విలాపమే అని అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా కాంగ్రెస