22ఏ జాబితాకెక్కిన భూములపై ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కన్ను పడినట్టు తెలిసింది. పలు కారణాలతో ఈ జాబితాలోకి ఎక్కిన భూములను అందులోంచి తప్పించి వాటికి ప్రైవేటుగా పట్టాలు ఇవ్వడంపై ఆయన మంత్రాంగం చేస్తున్నట్ట�
హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కారుపై ఆశలు పెంచుకున్న మరో ఉద్యోగ వర్గానికీ తీరని అన్యాయమే మిగులుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న ప్ర�
రాజీవ్ స్వగృహ గృహాల వే లానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో కొన్ని ఫ్లాట్లు, స్థలాలు, పూర్తికాని అపార్ట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, వికారాబాద్లోని వివిధ ప్రాంతాల్లోని గృహాలు, స్థలాల
వెలమ కులస్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై సొంత పార్టీలోని వెలమ నే తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ కులాన్నే అవమానిస్తావా అంటూ ఫైర్ అవుతున�
వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై వెలమ సంఘం నాయకులు భగ్గుమన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను
భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టిన సం ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కౌకుంట్ల మం డలం దాసర్పల్లి గ్రామంలో శనివారం మధ్యా హ్నం 12:15 గంటల సమయంలో స్వల్పంగా భూమ�
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి మొండిచేయి చూపింది. రూపాయి నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులు రద్దు చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న పనులను మధ్యలో ఆప
తెలంగాణకు కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయడం బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఇ చ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాం డ�
సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్ల�
తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కురుచబుద్ధిని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ సాధన ఉద్యమం నడిచొచ్చిన పాదముద్రలు చెరిపివేయాలని ఆలోచించడం, ఆ దిశగా ప్రయత్నించడం ఆధిపత్య ఆంధ్రా మనస్తత్వానికి దర్పణం. గెలుచుకోవాల్సిన మనసులను గాయ పరుస్తున్నారు.