శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిప�
రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయిని, వచ్చే పదేండ్లలో పీక్ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు స్థాపిత విద్యుత్తు సామర్థ
వర్సిటీల్లో రిక్రూట్మెంట్ పాత పద్ధతిలోనే చేయాలని, అలా చేయకపోతే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ స్టేట్ డాక్టరేట్స్ అసోసియేషన్(టీజీడీఏ) ఆవేదన వ్యక్తంచేసింది. కొత్త విధానం, స్క్రీనింగ్ ట�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. తైక్వాండ్లో రాష్ట్ర యువ ప్లేయర్ పాయం హర్షప్రద రజత పతకంతో మెరిసింది. మహిళల 73కిలోల కేటగిరీలో హర్షప్రద సత్
Patolla Karthik Reddy | మణికొండ, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో
New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖ�
ఎల్లారెడ్డి రూరల్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ సంఘం అధ్యక్షు�
Karimnagar News | మెట్పల్లి పట్టణంలోని చావిడ వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సైనిక ఫౌండేషన్ సభ్యుడైన బాస చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా పరీక్ష సామాగ్రిని శుక్రవారం అందజేశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇల్లినాయిస్లో ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాద
BC Reservations | కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం.. తెలంగాణలో చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బండారు వెంకటర�
రైతు భరోసాలో కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానకాలంతో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరంలోపు 3,94, 232 మంది రైతులకు కోత పెట్టినట్టు వెల్లడించింది. ‘రైతులు తగ్గారు.. భూమి పెరిగింది�