జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు దక్కింది. త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీకి గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
పంచ పాండవులెందరంటే మంచం కోళ్ల లెక్క ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి రాశాడంట వెనుకటికొకడు. తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన సర్వే కూడా అచ్చం అలాంటిదే. సమగ్ర సర్వే పేరిట చేపట్టిన గణనలో
రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 32.7 డిగ్రీలు, కనిష్ఠం 19.6 డిగ్రీలు, గాలిలో తేమ 44 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వె�
‘కులగణన’ చిచ్చు రగులుతూనే ఉన్నది. రిజర్వేషన్లపై నాలుక మడతపెట్టిన కాంగ్రెస్పై బడుగుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతూనే ఉన్నది. కులగణన నివేదిక ఓ తప్పుల తడక అని, తమ కులాలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘా
పేద విద్యార్థులకు చదువు చెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వారికి జీవితమే లేకుండా చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. శ
బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు ప్రభుత్వం రూ. 60 లక్షలను మంజూరు చేసింది. న్యాయ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు, ఇతర క్లిరకల్ ఉద్యోగుల నియామకానికి సంబం�
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులు అశాస్త్రీయంగా ఉన్నాయి. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడిన కులాలకు ఇందులో తీవ్ర అన్యాయం జరిగింది. వర్గీకరణను మొక్కుబడిగా చ
మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు దవాఖాన పాలుకావడం సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది కాంగ్రెస్ పాల�
ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ అభ్యంతరాల ఫీజును రూ.500 నుంచి రూ.200 తగ్గించాలని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం(ఎస్పీఎఫ్) డిమాండ్ చేసింది. జేఈఈ, నీట్కు రూ.200 మాత్రమే వసూలు చేస్తుండగా, ఎప్సెట్ సహా ఇతర పరీక్షలకు రూ.
రాష్ట్రంలో జరుగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (పట్టభద్రులు, టీచర్స్) నియోజకవర్గాలకు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ (టీచర్స్) నియో�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావును శుక్రవారం చంచల్గూడ జైలు అధికారులు నాంపల్లిలోని 14వ అద�
మెదక్ నుంచి మిర్జాపల్లి వరకు రైల్వేలైన్ పొడిగించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. తన విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నే