Telangana | బోధన్ రూరల్ సీఐ విజయ్కుమార్ దాష్టీకం తాజాగా వెలుగులోకి వచ్చింది. పర్స్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు సాయం చేయాల్సిందిపోయి ఆమెపై కర్కశంగా వ్యవహరించాడు. నాకే ఫిర్యాదు చేస్తావా అంటూ
Harish Rao | తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ అడ్
KCR | కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోశ్కుమార్ పిలుపు మేరకు హైదరాబాద్లోని పంజాగుట్టలో వృక్షా�
RS Praveen Kumar | కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక శని అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడానికి లక్షల మంది పిల్లలు పోటీపడేవారని తెలిపారు. సుదూర ప్రాంతాల
KTR | ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలిస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646టీఎంస
Kollapur | కొల్లాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ లీకేజీని అరికట్టడం లేదు. బస్టాండ్ ఆవరణలో బురద బెడద తీరడం లేదు. యథా రాజా తథా ప్రభు అన్నచందంగా అధికారుల తీరు ఉంది.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్.. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన
దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావు సూచించారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆదరణ పొందిన ‘బతుకమ్మ చీరల’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. బదులుగా ‘రెండు చీరలు’ ఇస్తామని ప్రకటించింది. ఏడాదైనా ఇప్పటివరకు ‘రెండు చీరల’ పథకాన్ని అమలు చేయడంలో సర్కారు త
కాంగ్రెస్ అధ్వాన పాలనకు రాష్ట్రంలో అడుగంటుతున్న జలాలే సంకేతాలని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ముందుచూపులేమి, వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ వెళ్తున్నదని, రాష్ట్రవ్య�
నాగ్పూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదరణ తగ్గింది. ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడంతో ఈ రైలులో 20 బోగీలు ఉండగా, వాటిని 8కి కుదించారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఇది. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల మాదిరిగానే వీటి ద్వారా కూడా సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు.
తెలంగాణ పోలీసులు 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభక నబర్చి 18 పతకాలతో మొదటిస్థానంలో నిలిచారు. జార్ఖండ్ రాష్ట్రంలో ని రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు పోలీస్ డ్య�
ఆకాశవాణి.. హైదరాబాద్ కేంద్రం.. మీరు చదువుతున్నది బాతాఖానీ చెబుతున్న రమేశన్న విశేషాలు. ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ స్టేషన్కు ఆయన కార్యక్రమ అధిపతిగా ఎంపికయ్యారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ రేడియో స