నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగిన ఉద్యమానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటయితే, ఉద్యమ నేత కేసీఆర్ పాలన మరొకటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.
హైదరాబాద్, ఆదివారం, ఆగస్టు 31, 2025: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పోరాడి ఓడిన తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్గా నిలిచింది.
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ స్థానంలో బీసీ బిల్లు సహా పలు బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నది.
ఆంధ్రా ప్రాంతానికి చెంది న మరో మాజీ ఐఏఎస్ అధికారికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. దేవాదాయశాఖ డైరెక్టర్గా, యాదాద్రి ఆలయ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతూ నేడు(ఆగస్టు 31)ఉద్య
‘మాది యంగ్ ఇండియా బ్రాండ్' అంటూ పదేపదే చెప్పే కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్నది. యంగ్ గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు ఆపసోపాలు �
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
ఏడేండ్ల నుంచి కనిపించకుండా పోతే చట్టప్రకారం ఆ వ్యక్తి మృతిచెందినట్టేనని.. భర్త ఉద్యోగ పదవీ తొలగింపు ప్రయోజనాలను ఆ మహిళకు, పిల్లలకు చెల్లించడంతోపాటు అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇం డియన్ బ�
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలోనే అనేక తప్పులు వెలుగులోకి రాగా, తాజాగా నలుగురు అధికారులను తప�
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. 6న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ను విడుదల చేయాలని ఎస్ఈసీ ఎంపీడీవోలను ఆదేశించింది.
రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్లో�
Balakrishna | హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కామారెడ్డితో పాటు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డిలో వ�
రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రినా..? అంత మంత్రులదే హవా అని విమర్శలు రాష్ట్రంలో కోడైకొస్తున్నాయి.. రాష్ట్రాన్ని పాలించే సోయి లేక ఎవరికి వారే ముఖ్యమంత్రులం అన్నట్లు వ్యవహరించడంతో ర�
Kamareddy | వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నేతలు ఏమీ చేయలేరని.. ప్రజలే అప్రమత్తంగా �