కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హరిత ప్రేమికుడని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రశంసించారు. హరితహారం కార్యక్రమం ద్వారా తన పదేండ్లపాలనలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెల
ప్రళయాన్ని సృష్టించిన ఉద్యమ నేత కేసీఆర్ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సన్నివేశాన్ని, సంఘటననూ దగ్గరగా వీక్షించిన మనం.. ఇప్పుడు సార్ మౌనాన్ని తదేకంగా చూడాల్సి వస్తున్నది. సార్ మౌనం వెనుక వ్యూహం ఉంటుం�
కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఆయనకే తెలుసు. ఆశల రుతువులో నమ్మకాల మబ్బులను చూసుకొని బతుకును చిగురింపజేసుకొనే నిరంతర వసంతకాల అన్వేషి ఆయన.. తెలంగాణ మట్టే ఆయన జీవితం. దీన్న
బయ్యారం ఉక్కు కర్మాగారంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిషన్రెడ్డి ఆదివారం హనుమకొండలో మాట్లాడుతూ.. ‘మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాట
తెలంగాణ వస్తదని, తెలంగాణలో స్వయం పాలనను కూడా చూస్తామని ఊహకందని విషయాన్ని ఆచరణ మార్గం పట్టించి, దేశాన్నే ఏకం చేసి, అందరిచేత తెలంగాణకు జై కొట్టించిన అస్తిత్వ, ఉద్యమ పతాక కేసీఆర్. స్వరాష్ట్ర సాధన కోసం ఎందరె
కల్యాణీ చాళుక్యుల శాసనాల ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వీరభద్రాలయ ప్రాం�
KTR | స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని బీ�
Banda Prakash | ఖైరతాబాద్, ఫిబ్రవరి 16 : ముదిరాజ్లు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్�
నిఖార్సయిన పట్టభద్రున్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పట్టభద్రులను నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్, ఓయూ విద్యార్థి నేత సుకేశ్ సూచించారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన నిజమైన పట్టభద్రుడు ప్రొఫ�
Hyderabad | హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.