MLA Madhavaram | తెలంగాణ రాష్ట్ర ప్రదాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈనెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
Kadthal | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ (Kadthal) మండల కేంద్రంలో కొలువైఉన్న భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు (Lakshmi Chennakesava Swamy Temple) ఘనంగా ముగిశాయి.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వేను గత నవంబర్లో ప్రారంభించింది. తొలుత ఎన్యుమరేటర్లతో ఇండ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత స్టిక్కరింగ్ చేసిన ఇం ట్లోని వారి వివరాలను నమోదు చేయి
పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ద�
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీజీ మాటలకు అర్థం. జాతిపిత చూపిన బాటలో ఆయుధం పట్టకుండా ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. పోరాడి సాధించ�
‘ఎవరెంతో వారికంత’ అన్నది అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంలోనూ భవిష్యత్తు గురించిన చర్చలు జరిగాయి. 50 శాతానికి పైగా బీసీలు మన రాష్ట్రంలో ఉన్నారు. సహజంగానే వీరికి అ�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రెండో ముద్దాయి ప్రణీత్రావుకు ఒకటో అదనపు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరి జామీనులను కోర్టుకు సమర్పించాలని, పాస్పోర్టును జమ చేయాలని పేర�
తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి, జస్టిస్ సుజన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారి తో హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూ ర్తి �
ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండా పట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ
ప్రభుత్వ గోదాములలో పని చేస్తున్న తెలంగాణ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని తెలంగాణ సివిల్ సైప్లెయ్, జీసీసీ హమాలీ వర్స్ర్స్ యూని�
కేసీఆర్ ఆశ, శ్వాస తెలంగాణే. నాడైనా, నేడైనా, రేపైనా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి పదేండ్ల వరకు తెలంగాణకు కంచెలా కాపలా కాశారు. కానీ, ఎన్నికల్లో అంతా �
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీపై అలకబూనారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా టీ ఉమామహేంద్రను ని యమిస్తున్నట్టు గురువారం రాత్రి బీజేపీ ప్రకటించిది. దీంతో రాజాసింగ్ మనస్తాపం చెంది ఓ ఆడియోను