కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 2.16 లక్షల మంది ఆసరా పింఛన్లను సర్కార్ రద్దు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పింఛన్ల సొమ్ము పెంపు హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని, కొత్తగా �
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. దక్షిణాదిపై కేంద్రం చేస్తున్న దాడిని అన్ని పార్టీలు, పాలకపక్షాలు కలిపి సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు�
లంబాడీల ‘గోర్బోలీ’ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి, వారి భాషకు లిఖితరూపం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన గురువారం జీవోఅవర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చిన్నచూపు చూశారు. 1.45 గంటల సమయంలో మొత్తం 52 మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
సింగరేణి సంస్థను బొగ్గు టెండర్ల నుంచి మినహాయించాలని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మైన్స్ మినరల్స్ డ�
పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దుకావంటూ సభలో ఒక ముఖ్యమంత్రి ప్రకటించడం ఏమిటని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
తెలంగాణ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతే శాంతియుతంగా జరిగింది తెలంగాణ ఉద్యమం. ఉద్యమమే నాయకులను సృష్టిస్తుంది కానీ, ఆ నాయకులు ఆ ఉద్యమాన్ని కడదాకా తీసుకువెళ్లినప్పుడే వారి పేరు చిరస్మరణీయమవుతుంది.
BRSV | రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాన్ని ముట్టించారు.
TG Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల ద్రోణి కారణంగా రెండుమూడురోజులు వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
కాంగ్రెస్లో మంత్రిపదవుల కోసం కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితిని ఊహించిన అధిష్ఠానం ఇంతకాలం మంత్రివర్గ విస్తరణను జాప్యం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు పచ్చజెండా ఊపగానే పరిస్థితి జటిల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో వివిధ పత్రికలు, టీవీ చానళ్లకు రూ.200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు రెవెన్యూ, ఐఅండ్పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మంత్ర
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన దళిత పేద రైతు పంబ రాములమ్మ భర్త లక్ష్మయ్య పేరిట మొత్తం 2.38 ఎకరాల భూమి ఉన్నది. పాస్బుక్ నెంబర్ టి03030080496 ప్రకారం సర్వే నెం.392అలో 9 గుంటలు, 393అలో 7 గ
‘ఖాజాగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు అతిపెద్ద స్కాం. చెరువు బఫర్ జోన్లో ఈ ప్రాజెక్టు ఉంది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ జీరో అవర్
దళితబంధు లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ అనేక ఇక్కట్లపాలు చేస్తున్నది. నిన్నమొన్నటి వరకు నిధులు విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టింది. రోడ్డెక్కి పోరాటాలు చేస్తేకానీ అంగీకరించలేదు. బీఆర్�
30% కమీషన్ వసూళ్లపై అసెంబ్లీ బుధవారం అట్టుడికింది. తమ వద్ద 20% కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సచివాలయంలోనే కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని, ఏ పని కావాలన్నా 30% చెల్లించుకోవాల్సి వస్తున్నదంట�