KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు.. రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమన్గల్లో ఏర్పాటు చేసిన రైతు దీక్షల�
KTR | ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అవసరమైతే రేపోమాపో రేవంత్ రెడ్డి ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపో�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు.
KTR | కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తుక్కుగూడలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగత�
‘తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26’ కూర్పుపై ప్రభుత్వం అపసోపాలు పడుతున్న ది. గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రాధాన్యత రంగాలను గుర్తించలేకపోతున్నది. దీంతో ఏ శాఖకు కేటాయింపులు పెంచాలి? ఏశాఖ కేటాయి�
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నదని నిర్మాణరంగ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో
ఐఏఎస్లకు ఏసీ జబ్బు పట్టిందని.. ఒక్క తప్పు చేయమంటే, మూడు తప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లోలోపల రగులుతున్నట్టు సమ
రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ఎండ దంచేస్తున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గ
రైతుభరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గానీ మరో ఎకరానికి జమకాని పరిస్థ
రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటేటా సగటు న 10 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పాటయిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణ�
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్�
డిగ్రీలో నచ్చిన కోర్సును ఎంపికచేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్(బీవోసీ) సిస్టం రద్దుకానుందా..? మళ్లీ పాత విధానమే ఉండబోతుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విధానాన్ని పలు కాలేజీలు వ్యతిరేకిస్తున్�
ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చట్టవ్యతిరేకంగా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టడాన్ని �