Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో ఓయూలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్ మొత్తం ఖాకీల అడ్డాగా మారిపోయింది.
TTD | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది.
HYDRAA | హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Akbaruddin Owaisi | ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ నిర్వహణపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనార్టీ యువతకు ఉపాధి కల్పనలో కాంగ్రెస్ సర్కారు (Congress) మొండి చేయి చూపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే వంద శాతం సబ్సిడీతో ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెడుతామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి, ఓడ ది�
మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల�
పరిశ్రమలకు కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ వద్ద పరికరాలు పాడైపోయినా కనీసం రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరాలకు సరిపడా పరికరాల సరఫరా లేకపోవడంతో జాప్యం తప్పడంలేద�
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో చాలా మంది సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫాలో అవుతున్నవా�
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ�
రాష్ట్రంలో నిధులలేమితో పలు కార్పొరేషన్లు కొట్టుమిట్టాడుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం అయినప్పటి నుంచి కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయించలేదని చైర్మన్లు వాపోతున్నారు.
గురుకులాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఎస్సీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి
ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 13 వేల మంది అభ్యర్థులను ఇన్వాలిడ్గా ఎందుకు ప్రకటించారని, గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వ