TG Rains | తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉప
Komatireddy Rajgopal Reddy | తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల�
Premsagar Rao | మంత్రి పదవి విషయంలో ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా నోరువిప్పాడు. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొ�
Harish Rao | కుర్మజాతిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమే అని హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో గల బీరప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవాని
Harish Rao | అంబేద్కర్ జయంతి అంటే పూల మాలలు వేయడం కాదు, వారి ఆశయాలను కొనసాగించాలని హరీశ్రావు సూచించారు. అంబేద్కర్ సిద్ధాంతాలు పాటించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రాజ్�
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని తెలిపారు. బాబాసాహెబ్ ఆలోచన, ముందు చూపు చాల
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం (Telangana SC Act) అమల్లోకి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజనవర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అ�
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పో�
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు.
డాక్టర్ తండు కృష్ణకౌండిన్య రాసిన ‘నెరుసు’ విమర్శవ్యాసాల సంపుటిలో బహుజన దృక్ప థం, తెలంగాణ పోరాట అస్తిత్వం ప్రధానంగా కనిపిస్తాయి. బహుజన సాహిత్యానికి నెరుసు పూసి పదునుపెట్టిన మెరుపు వ్యాసాలు ఇందులో ఉన్న
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల నిర్లక్ష్యం, వివిక్షను విడనాడి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి, ప్రధ�
ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ జిల్లా తెలుగు ఫోరం డిమాండ్ చేసింది.