ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆదివారం ఒకే రోజు 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఫస్టియర్లో 17 మంది, సెకండియర్లో మరో తొమ�
తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు రోజుల్లో 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
బీసీల రాజ్యాధికారమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. దేశంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడినా బీసీల సంక్షేమానికి ఎవరూ పాటుపడలేదని అన్నారు. బీసీల ఓ�
shivarampally | రాకపోకలకు ఇబ్బంది కలిగేలా ప్రహారీ గోడను నిర్మించి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారని మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్ అన్నారు. శుభోదయం మైలార్దేవ్పల్లి
Devireddy Sudheer Reddy | పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికి ఏదో ఒక సమయంలో సముచిత స్థానం దక్కుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి. పాండుగౌడ్ ఆధ్వర్యంలో కొత�
ఎల్బీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త, డాక్టర్ వీరభోగ వసంతరాయలు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత రాయులు మాట్లాడుతూ.. బీసీ కులాలను ఐక్యం చ�
Heavy Rains | గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శ�
సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేత ఎండీ మునీర్ (KCR) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ, వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిబద్ధత కలిగిన పాత�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న మిస
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించి, ఉసూరుమనిపించబోతున్నది. ఆర్టీసీలో రిటైర్మెంట్లకు తగ్గట్టుగా కొత్త నియామకాలు చేపడతామని ఇప్పటివరకు నిరుద్యోగులను మభ్య�
కొత్త ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే.. కొత్త ఎన్జీవోలు రంగ ప్రవేశం చేస్తాయి. ఈ ప్రోగ్రామ్.. ఆ ప్రోగ్రామ్ అంటూ హడావుడి చేసేస్తాయి. ఆయా ఐఏఎస్ అధికారి మారగానే అవన్నీ మూలనపడతా యి. ఆ తర్వాత మళ్లీ పాత కథే మ�