TS Cabinet | రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం త
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణంలో 15 ఎకరాల్లో సమీకృత క్రీడా గ్రామం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ( SATS )
Basara IIIT | రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో గల నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిఫుల్ ఐటీలో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్
కృష్ణా జలాలపై పూర్తి హక్కు తెలంగాణకే ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల లేఖ హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న ఏపీ సర్కారు చర్యలను నిలువరిం
100 మీటర్లలో జమైకన్ ఒలింపిక్ రికార్డు టోక్యో: విశ్వక్రీడల పరుగులో జమైకా విజయ పరంపర కొనసాగింది. టోక్యో ఒలింపిక్స్లో ఆ దేశ మహిళా స్ప్రింటర్లు ఎదురులేని ఆధిపత్యాన్ని చాటారు. 100 మీటర్ల పరుగులో అరుదైన ఘనత సా�
Ramappa | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. రామప్పను ఇవాళ
తెరుచుకున్న సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు తొలిరోజు రద్దీ అంతంత మాత్రమే పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలు సినిమా హాళ్ల వద్ద ప్రేక్షకుల సందడి గ్రేటర్లో 150 మల్టీప్లెక్స్, 160 సింగిల్ స్క్రీన్లు కొ�
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�
రూ.500 కోట్లతో ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇ
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు.
Delta variant | దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది.
‘అయ్యో అన్న య్య. బావిలో పడింది నువ్వని తెల్వకపాయె. ఉదయం నుంచి కారు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపాయె. తీరా చూసే సరికి నువ్వు కనిపిస్తివి. ఎంత పనాయె అన్నయ్యా’ అంటూ మానకొండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బూదయ్