రూ.700 కోట్ల పెట్టుబడులు ఆయిల్పామ్ రంగంలో పెడతామన్న బాబా రాందేవ్ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పతంజలి గ్రూప్ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టనున్నది. గ్రూప్నకు చెందిన రుచి సోయా సంస్థ ద్వ�
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2017-19 మధ్య అన్నదాతల బలవంతపు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొంది. 2017లో 846, 2018లో 900 మంది రైతులు తెలంగాణాలో ఆత్మహత్య చేసుకోగా 2019లో ఈ స�
సీఎం కేసీఆర్ | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.
పాలిసెట్ ఫలితాలు విడుదల | తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్ బుధవారం శ్రీనాథ్ విడుదల చేశారు.
మంత్రి కేటీఆర్ | రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ‘పింక్ బుక్- ఇన్వెస్టర్ గౌడ్ టు తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవీ ప్రాంతంలో కొత్త జలపాతం కనువిందు చేస్తున్నది. జాలువారే ప్రాంతంలోని శిలలు అడవి దున్నతలను పోలి ఉండటంతో దీ�
ఎత్తుకొన్నమంటే.. కొన ముట్టేదాకా ముందుకే.. దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం దళితబం
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి దళితబిడ్డపై ఉన్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్
సీఎం కేసీఆర్ | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ కేవలం పథకం కాదని.. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న మహోద్యమమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.