బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దా�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స�
దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం�
ఎరువులు | గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. �
కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్య�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటన మధ్యవర్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్వ్యతిరేకించటంతో నిర్ణయం కృష్ణా విద్యుత్తు వివాదంపై పిటిషన్ మరో బెంచ్కు హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదంపై ఆంధ్ర�
మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన�