ఆర్కేపురం :ఇటీవల జరిగిన 20వ జాతీయ, ప్రాంతీయ స్థాయి సిప్ అబాకస్ మెంటల్ అర్థమెటిక్ కంటెస్ట్లో సిప్ అబాకస్ గ్రీన్హిల్స్ కాలనీ, ఎల్బీనగర్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 3,800 మందికి పైగ�
కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34)
మేడ్చల్ : వైకుంఠదామంలో అన్ని వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో కోటి రూపాయిలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం అభివృద్ధి ప�
ఘట్కేసర్: మున్సిపాలిటీలోని ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పోచారం మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు బాబానగర్లో మున్సిపాలిటీ సాధారణ
ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్థానిక మహంకాళీ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు తీసుకొచ్చిన నైవేద్యాన్నిసమర్పించారు. కరోన నిబంధనలను పాటిస్తూ, క�
చండ్రుగొండ: తెలంగాణ పిఏసిఎస్/ఎల్ఎస్ సిఎస్ ఉద్యోగుల (టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధం) జిల్లా అధ్యక్షులు లంకా నరసింహరావును ఘనంగా సన్మానించారు. సోమవారం మండల మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసింహరా�
కీసర: ఉపాధిహామీ కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గోధుమకుంట గ్రామంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పనుల రికార్డులను అప్డెట్ చేస్తున్
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ మధ్య రాష్ట్రప్రభుత్వం గురించి పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ కిషన్రెడ్డి అన్నీ అబ�
కేపీహెచ్బీ కాలనీ : ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలో పా
చింతకాని : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల పార్టీ నాయకులు జగన్నాథపురం గ్రామంలో చిర్రా వెంకటనారాయణకు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు సీ�
మంత్రి హరీశ్ రావు| తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానం�
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల నమోదు క్రమంగా పెరుగుతున్నది. డిగ్రీ, పీజీ సహా వృత్తివిద్యాకోర్సుల్లోనూ వారి హవా కొనసాగుతున్నది. గత మూడేండ్ల నుంచి అన్నిరకాల కోర్సుల ప్రవేశాలు, ఉత్
గతంలో 11 బోర్లు వేసినా చుక్క నీరు పడలే సాగు వదిలి గొర్లు కాసిన రైతు లింగయ్య నేడు గోదావరి జలాలతో ఏడెకరాల్లో వరి సాగు మద్దిరాల, ఆగస్టు 21: ఆ రైతుకు ఒకేచోట 9ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా పంటలు పండించేందుకు నీళ్లు లేక క