సెకండ్ వేవ్లో అద్భుత ఫలితాలు సర్వేకు ముందు 6,361 కేసులు సర్వే అనంతరం 3,660 తగ్గుదల దేశాన్ని ఆకర్షించిన తెలంగాణ కృషి దేశవ్యాప్తంగా అమలుచేసిన కేంద్రం నీతి ఆయోగ్, ఆర్థిక సర్వే ప్రశంసలు హైదరాబాద్, జనవరి 20 (నమస్�
మంజూరులో వివక్ష, అన్యాయం రాష్ట్రం నుంచి 11 ప్రతిపాదనలు ఒక్కదానిపైనా చలనం లేని రైల్వే రానున్న బడ్జెట్ సమావేశాల్లోనైనాతెలంగాణకు న్యాయం చేయండి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ
సిద్దిపేట/యాదాద్రి, జనవరి 20: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బుధవారం రాత్రి సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు లోక లక్ష్మీరాజం, ప్ర
టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి అద్భుతమైన కార్యక్రమని, దీని ద్వారా విద్యారంగానికి మహర్దశ పట్టనున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి �
స్పైస్ బోర్డు కాదు.. పసుపు బోర్డు కావాలి ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్య మెట్పల్లి, జనవరి 20: ప్రజలు ఓట్లేసి గెలిపించింది చక్కెర ఫ్యాక్టరీలను కొనుగోలు చేయడానికి కాదని నిజామాబాద్ ఎంపీ అ�
వెటరన్ స్విమ్మర్ శ్యామలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందన హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ స�
8 IAS Officers transferred in the state | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా వాణి ప్రసాద్, పబ్లిక్
Vinod Kumar writes to Railway Minister for railway lines | రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంపై కేంద్రం వివక్షను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ �
extension of covid guidelines in the state | రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన
Fever Survey | రేపటి నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరో�
Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. తారకరామ నగర్లో తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం కుల సంఘం సమావేశం
Telangana | రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్