హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యదర్శి స్మితాసబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మ
సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి: తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులుగా ఉద్యమ న్యాయవాదులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలిని నియమించడం పట్ల సీఎం కేసీఆర్కు తెలంగాణ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగా�
రోడ్ల మరమ్మతుకు నిధులివ్వని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రిపేర్లు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): గతేడాది భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నయా పైస�
సోనియానా? చంద్రబాబా? సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ)ః తెలంగాణ కాంగ్రెస్ను నడిపిస్తున్నది ఎవరు? తెలంగాణ ప్రజలకు పెద్ద సందేహం వచ్చిపడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబ�
దేశానికే దిశానిర్దేశం చేసే విధానాన్ని రూపొందించాలి సీఎం కేసీఆర్ సంకల్పంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ హైదరాబాద్/వెంగళరావునగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ అనే పదమే వినిపించడానికి వీల్లేదని
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రశంస మంత్రి తలసానిని కలిసిన అధికారుల బృందం హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మలకు ఆర్థికంగా స్వావలంభన లభిస్త�
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): 2021 సంవత్సరపు రాష్ట్ర నైపుణ్య పోటీలను సోమవారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ర్టానికి చెందిన అభ్యర్థులు తమ శక్తియ�
నాణ్యతతో సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం వినియోగదారులు ఆదరించాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నాణ్యతకు మారుపేరైన విజయ ఉత్పత్తులను ఆదరించాలని వ్యవసాయశాఖ మ
భారతదేశం సుమారు వంద సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి 74 ఏండ్లయింది.ఈ 74ఏండ్ల స్వాతంత్య్రంలో కేంద్రంలో, రాష్ట్రాలలో పలు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.కొందరు ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైన
సామాజికోద్యమాలు ప్రజల జీవితాల్లో మేలిమిని కాంక్షిస్తూ ఉద్భవిస్తుంటాయి. జనహితం కోరే ప్రభుత్వాలు సామాజికోద్యమాల స్ఫూర్తిని తమ పాలనా ప్రణాళికలకు అనుసంధానిస్తుంటాయి. అప్పుడే సంస్కర్తలు ఆశించిన సమాజం సా�
సింగరేణి స్టాఫ్నర్స్ పోస్టుకు టగ్ ఆఫ్ వార్..! |
84 స్టాఫ్ నర్స్ పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ ఇస్తే 11,133 మంది పోటీ పడుతున్నారు. అందులో ...
మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహ
మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ