హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): విశాఖపట్టణం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ 6 బోగీలో శుక్రవారం ఆకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వరంగల్ జి�
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాటలు హేయం ఆయన వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ద ఇయర్ టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుల్తాన్బజార్/హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ లీడర్ల
విభజన చట్టానికి ఏడేండ్లు.. అమలుకు ఇంకెన్నేండ్లు? కాళ్లరిగేలా తిరిగినా కనికరించని కేంద్ర సర్కార్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ గాలికే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ ఇతర రాష్ర్టాలకు అడిగి
వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంపు! ఖాళీ స్థలాలకు 35, అపార్ట్మెంట్లకు 25 శాతం.. అధ్యయనానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ మార
నష్టాల నుంచి లాభాల్లోకి ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమం దిశగా అడుగులు హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ), జనవరి 21: అభివృద్ధి బాటలో విజయ డెయిరీ అడుగులు వేస్తున్నది. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు �
telangana election commission | రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నది. నల్లగొండ
Railway Over Bridge | తెలంగాణ రాష్ట్రంలో 4 ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) ల నిర్మాణానికి రూ. 404.82 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నాలుగు ఆర్వోబీల నిర్మాణానికి
Fever Survey | కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి జ్వర సర్వే ప్రారంభమైంది. ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, ప్రజలందరీ ఆరోగ్య వివరాలను ఆరోగ్య శాఖ సేకరిస్తోంది. కరోనా
Urban Parks | హరితహారం కార్యక్రమం కింద తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అర్బన్ పార్కులు ప్రకృతి నిలయాలుగా మారాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
Hyderabad | ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాద్ వాసులకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో
తెలంగాణ ప్రగతితో జాతీయ వృద్ధి.. మున్సిపల్, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించండి వరంగల్ మెట్రో నియో, ఎస్సార్డీపీ, ఎస్టీపీలు, మూసీ స్కైవే, లింక్ రోడ్ల ప్రతిపాదనలపై సమగ్ర వివరాలతో �
ఈ మేరకు పార్టీ మహాసభలో కార్యాచరణ రూపొందిస్తాం 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర తృతీయ మహాసభలు హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంతోపాటు రాష్ర్టానికి ప్రమాదకరంగా మారిందని సీ�
25న దక్షిణాది రాష్ర్టాల బీసీ సంఘాల మహాసభ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, జనవరి 20: కేంద్రంలోని మోదీ సర్కారు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందస్తు వ్యూహం ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖల భాగస్వామ్యం కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ కిట్లు గతంలో నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శం థర్డ్వేవ్ను ఎదుర్కొన