ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథా
Rains | రాగల 3 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. నగరంతో పాటు మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం �
మంత్రి నిరంజన్ రెడ్డి | చిరు ధాన్యాలతోనే పోషకాహార భద్రత లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పంటల మార్పిడిలో భాగంగా నూనె గింజలతో పాటు చిరుధాన్యాలకు ప్రభుత్�
పెద్దపల్లి: ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తిరుపతి అనే గుత్తేదా
Rains | తెలంగాణ వ్యాప్తంగా గత మూడు, నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్న�
Teachers Day | మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ( సెప్టెంబర్ 5 )ని పురస్కరించుకుని, నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్
Dharani | నూతనంగా నియామకమైన ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కలెక్టర్లకు ధరణి పోర్టల్పై అవగాహన కల్పించిన సీఎస్
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
Academic Calendar | ఈ నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ అకాడమిక్ క్యాలెండర్ను శనివారం విడుదల చేసింది. మొత్తం 213 రోజులు పని దినాలు ఉండగా, ఇందులో 166 రోజుల పాటు
CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సమావేశంలో అమిత్షాతో రాష్ట్రానికి సంబంధ�
Huzurabad By Election: తెలంగాణలో పండుగల సీజన్ ముగిసిన తర్వాతనే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించనున్నారు. పండుగల సీజన్ తర్వాతే తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల