Red Alert | తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఐదు జిల్లాలకు, బుధవారం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చర�
రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న మత్స్య సంపద 260 కోట్ల పిల్లలతో 13.90 లక్షల టన్నుల ఉత్పత్తి 208 కోట్ల పెట్టుబడితో 11,500 కోట్ల సంపద కాళేశ్వరం, మిషన్కాకతీయతో మారిన మత్స్యరంగం హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ర
TS Inter Exams | మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు | తెలంగాణ ఇంటర్మీడియట్ 2021-22 విద్యా సంవత్సరాన్ని సోమవారం బోర్డు ఖరారు చేసింది. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక
స్పీకర్ పోచారం | అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శాసనసభ స్పీకర్ పోచారం �
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లా�
Rains | హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన. మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా
IMD | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ నెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. కోస్తాలో ఇవాళ, తెలంగాణ ఇవా�
CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం
Jurala Project | జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల ఇన్ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూ�
bullettu bandi | కాటికె లక్ష్మణ్.. ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత. జానపదాన్ని సినిమా హంగులతో జోడించి మెప్పించాడు. గాయని మోహన భోగరాజు కోరిక మేరకు.. కొద్దిరోజుల్లోనే మంచి సాహిత్యం ఉన్న పాటను అందించాడు. రంగారెడ్డి జిల్ల�
Harish Rao: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఏం చెప్పి ఓట్లడుగుతారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు