Crime News | రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)
Telangana Weather | తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ నల్గొండ వరకు కొనసాగుతోంది. సోమవారం నాడు ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈరోజు తెలంగాణ
CM KCR | రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడి ప్రజలు బాగుపడుతారని భావించి స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేదని ఎవడికీ తోచింది వారు తిట్టా
ఆర్మూర్ : భారత విదేశాంగ మంత్రి జై శంకర్ను ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి సమస్యలను విన్నవించారు. ఇజ్రాయెల్లో ఏ రకమైన వీసా లేకపోయినా కూడా అవసరమైన వారందరికీ పాస్పోర్ట్ రెన్�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ‘ఊరు ఊరుకో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.
Selfie Accident | సెల్ఫీ సరదా యువకుడి ప్రాణం తీసింది. మిత్రులతో కలిసి నాటుపడవలో చెరువులో దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లలో
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 20,31,973 ఆదాయం సమ కూరినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,88,410, వీఐపీ దర్శనాల ద్వారా 3,45,000, వేద ఆశీర్వ చనం ద్వారా 3,612, నిత్య కైంకర్యా�
Charminar | నగరంలో చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్డే’ కార్యక్రమం సక్సెస్ కావడంతో చార్మినార్ వద్ద కూడా ఇలాంటిది