ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా
ఉగాది కానుకగా లక్ష రుణమాఫీ మిత్తి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది సీఎంను ఒప్పించి వావిలాలను మండలం చేస్తా ఈటలకు ఓటమి భయం పట్టుకున్నది బాండ్ పేపర్ రాసి మాట తప్పిన ఎంపీ అరవింద్ మాటలు ఇక్కడ చెల్లవు జమ్మిక�
ప్రతి కులం, వర్గానికి సీఎం కేసీఆర్ రక్ష: మంత్రి శ్రీనివాస్గౌడ్ హుజూరాబాద్, అక్టోబర్ 21: అభివృద్ధి పనులు చేసేటోళ్లా! ముచ్చట్లు చెప్పెటోళ్లా? ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివా�
కాజీపేట- కరీంనగర్ రైల్వేలైన్ రద్దుపై మాట్లాడవేం: వినోద్ హుజూరాబాద్, అక్టోబర్ 21: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఎన్నికై రెండున్నరేండ్లు గడిచినా కేంద్రం నుంచి రూపాయి అయినా తెచ్చారా? అని
గంట ముందు నుంచే అనుమతిస్తాం: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి మధ్య�
Governor Tamilisai | దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రత్యేక సందేశం ఇచ్చి�
Minister Errabelli | విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు
ఆ రుతుపవనాలతో అత్యధిక వర్షాలు నమోదు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉన్నదని, అందువల్లే రాష్ట్రంలో అత్యధ�
Minister Errabelli Dayakar Rao | గ్రామాల అభివృద్దే దేశాభివృద్ది అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా, శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.