Nalgonda | సెల్ఫీ సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. మిత్రులిద్దరూ సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున నీళ్లలో పడి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 24848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీ లు) మేరకు నీరు నిల్వ ఉంద
M Venkaiah naidu | బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కతిని ప్రతిబింబిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ పండుగల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాసె సర్వప్ప కన్నా పూర్వం 16వశతాబ్దంలో ఏకామ్రనాథుడు ‘ప్రతాప చరిత్ర’ అనే చారిత్రక కావ్యాన్ని రచించాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి వచన కావ్యం. తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలుగు వచన కావ్యం ఇదే. ఈ రచనలో కాకతీయ రాజ�
నమ్మకంగా పనిచేసి నేపాలీ జంట మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఓ ఇంట్లో నెల రోజులు నమ్మకంగా పనిచేసిన ఓ నేపాలీ జంట.. చివరికి ఆ ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను తాళ్లతో కట్టేసి ర
Rain Alert | రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. గత వారం రోజుల క్రితం నగరాన్ని వర్షం ముంచెత్తిన విషయం తె�
MP Santosh Kumar | జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లిం
MLC Kavitha | విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో కలిసి మెట్టినింట్లో ఏర్పాటు చేసిన వాహనపూజ, ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్న