దేశంలో నిరుద్యోగిత రేటు 7.91% తెలంగాణలో 2.2% మాత్రమే పల్లెల్లో 0.4%, పట్టణాల్లో 6.3% జాతీయ సగటు కంటే మెరుగ్గా రాష్ట్రం సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి కలిసొచ్చిన ప్రభుత్వ పటిష్ట చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ సాయ
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) / బంజారాహిల్స్ : టీకానే రక్షణ కవచం అని, అపోహలు లేకుండా 15- 18 ఏండ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ర
లొల్లి చేయాలె.. బీజేపీ లెక్క అదే! కొందరు ఉద్యోగుల ఆరోపణలతో దీక్షకు బండి డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు మూడేండ్ల క్రితమే జీవో 124లో స్పష్టత హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు
హైదరాబాద్, జనవరి 3 : మల్టీజోనల్ క్యాడర్లో కేటాయించిన ఉద్యోగులను స్టేట్ యూనిట్గా తీసుకొని పోస్టింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో సీఎ
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేనేలేవని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనవరి చివ�
మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ ఖైరతాబాద్, జనవరి 3: చిట్ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప�
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం కేసీ�
హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూ�
Identified of 13th century sculpture in Mulugu district | గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం పరిసరాల్లో 13వ శతాబ్దం నాటి పురాతన శిల్పంను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఆ విగ్రహాలు
No lockdown in Telangana .. DH Srinivasa Rao clarified | రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పాటు థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజారోగ్య సంచాలకులు
Telangana Weather Report | ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి రాష్ట్రంలోకి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రోజురోజుకు చలితీవ్రత పెరుగడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్ర