మార్గదర్శకాలు ఇచ్చేదీవాళ్లే.. వాటిని ఉల్లంఘించేదీ వాళ్లే థర్డ్వేవ్ వస్తున్నా రాజకీయ సభలు రాష్ట్రంలో బండి కుళ్లు రాజకీయం బాధ్యత మరిచి ర్యాలీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు పంజాబ్లో కరోనాతో స్కూళ్�
నియోజకవర్గ దవాఖానల్లో సకల సౌకర్యాలు పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు ప్రారంభించిన వేముల కమ్మర్పల్లి, జనవరి 4: ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �
కేంద్రం తీరు అప్రజాస్వామికం వారి నిబంధనలు వారే ఉల్లంఘిస్తున్నారు 317 జీవోపై ద్వంద్వ వైఖరి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జనవరి 4: దేశంలో, రాష్ట్రంలో అరాచకాలకు బీజేపీ మారుపేరుగా మారిందని, అందుక
రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి: మూడేండ్లలో 12.89 లక్షల పాస్పోర్టులు జారీ చేసినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపార�
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్, కవిసంధ్య పత్రిక సంపాదకుడు డాక్టర్ శిఖామణికి అజో-విభొ-కందాళం సాహితీ పురస్కారం లభిం
Inter Exam Fee Payment Schedule | ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే త్వరలోనే పూర్తి షెడ్యూల్
Invitation to applications for Covid Ex Gratia | కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే
Delhi sec observed telangana local body polls policy | ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్, ఆలిండియా ఎలక్షన్ కమిషనర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎస్కే శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్
Suspension of direct hearing cases in Telangana High Court | కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ కష్టాల నుంచి మిగులు కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Director Health submitted report to High Court on Covid situations | తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు
TRS Social Media | ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. న�
Raitubandhu Celebrations | రైతుబంధు సంబురాలు తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామ చావడీలు, పంట పొలాలు ఎక్కడికక్కడ అన్నదాతలు స్వచ్ఛందంగా రైతుబంధు ఉత్సవాలను చేపట్టారు.