కేంద్ర ప్రభుత్వంపై నేతన్నల ఆగ్రహం జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి హ్యాండ్లూమ్ మార్చ్తో కేంద్రంపై నిరసన హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 12 శాతాని�
కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మ
Voter list | ఓటర్ల తుది జాబితాను (Voter list) కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల సవరణ అనంతరం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.
Venkaiah naidu | ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను
ఈ నెల 13న ప్రారంభిస్తున్న సంస్థ హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఏకంగా 22 షోరూంలను ఆరంభించబోతున్నట్టు ప్రకటించింది. వీటిలో 10 దేశీయంగ�
సమర్పించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ
గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ చెక్కు హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు హియరింగ్ మిష�
ఒక్క రోజులోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు కొత్తగా 10 మందికి ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. 24 గంటల్లోనే కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింప�
మానేరు నదిలో బలవన్మరణాలకు అడ్డుకట్ట ఇప్పటి వరకు 100 మందిని కాపాడిన ఖాకీలు కౌన్సెలింగ్ ఇచ్చి క్షేమంగా ఇండ్లకు తరలింపు రెండేండ్ల క్రితం మానేరు తీరాన సందర్శకుల భద్రత కోసం ఏర్పాటు చేసిన లేక్ పోలీసింగ్ సత�
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లో దేశంలో మొదటిస్థానం రెండో స్థానంలో తెలంగాణ జెన్కో హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. ప్లాం�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రికార్డు ధర తెల్లబంగారం @ రూ.9,731 పెద్దపల్లిలో 9,722.. ఖమ్మం, జమ్మికుంటలో 9,700 నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 4: పత్తి ధర పరుగులు పెడుతున్నది. ఆన్లైన్ బిడ్డింగ్లో కొనుగోలుకు అడ్
మార్గదర్శకాలు ఇచ్చేదీవాళ్లే.. వాటిని ఉల్లంఘించేదీ వాళ్లే థర్డ్వేవ్ వస్తున్నా రాజకీయ సభలు రాష్ట్రంలో బండి కుళ్లు రాజకీయం బాధ్యత మరిచి ర్యాలీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు పంజాబ్లో కరోనాతో స్కూళ్�