8 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు రామకృష్ట కుటుంబం ఆత్మహత్య కేసులో చర్యలు తాజాగా బయటపడిన మృతుడి సెల్ఫీ వీడియో భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 6 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష
సోషల్ మీడియాపై పోలీసు నిఘా వ్యక్తుల గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే జైలే గతి మార్ఫింగ్కు పాల్పడితే అరదండాలు విద్వేషాలు రెచ్చగొడితే కఠిన వైఖరి వివిధ చట్టాల కింద కేసులు నమోదు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే
ఈఆర్సీ నిబంధనల సవరణ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ విద్యుత్తు సంస్థలకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): నిర్దేశించిన గడువులోగా ఆయా నివేదికలను దాఖలు చేయడంలో విద్యుత్తు సంస
మరో 15 మంది నిరుపేద చిన్నారులకు కూడా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మయన్మార్ ప్రధాని మనవరాలితోపాటు మరో 15 మంది నిరుపేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించినట్టు హైదరాబాద్లోని రెయిన్
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఐఐటీ ఆధ్వర్యంలో స్ట్రక్చరల్ స్టీల్ కాన్ఫరెన్స్ సంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా స్ట్రక్చరల్ స్టీల్ వినియోగం పెరుగాల్సిన అవసరం ఉన్నదని, ఇం
కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతాం ఈ నెల నుంచే చిన్న పత్రికలకు ప్రకటనలు సమాచారశాఖ కమిషనర్ అర్వింద్కుమార్ హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక�
Telangana Covid cases | రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల రోజురోజుకు పెరుగుతూ వస్తున్న రోజువారీ కేసులు గురువారం భారీగా పెరిగాయి. గడిచిన
TS RTC special buses for Sankranti | ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ
Minister Koppula | ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, పౌర హక్కుల పరిరక్షణ చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
అధికారులను ఆదేశించారు.
అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
Rythubandhu | తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో కే.రాధిక అనే 8వ తరగతి విద్యార్థిని ఒక్క చిత్రం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది.
నాగార్జునసాగర్ తీరాన 274 ఎకరాల్లో నిర్మితమైన మానవాద్భుత మహా కట్టడం బుద్ధవనం. గౌతమబుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జీవిత సన్నివేశాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత శిల్పాల బుద్ధ చరితవనం.
Next four weeks are crucial : Director Health | పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య రాబోయే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఫిబ్రవరి మధ్యకి
Covid third Wave begins : ts DH Srinivasa Rao | కరోనా మూడో దశ ప్రారంభమైందని రాష్ట్ర ప్రజావైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఢిల�