కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
తెలంగాణలో అమలవుతున్న మహిళాశిశు పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ
వేసవిలో వన్యప్రాణులకు తగినంత నీటిని అందించడమే కాకుండా వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక నిఘ�
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేత�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధు�
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�
అర్వచీన ఆర్వా(ప్రా)చీన, సంప్రదాయాల్లోనూ మన తెలంగాణలో రసవాద ప్రక్రియ ఉంది. మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. 12, 13వ శతబ్దాంలో రెండో ప్రతాపరుద్రుడు పరుస(శ)వేది చేయించాడని చెబుతున్నప్పటికినీ ఆ మహారాజు కంటే ముం�
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న మండల కేంద్రాలలో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రై�
1. భక్త కన్నప్ప గురించి కింది ఏ గ్రంథం తెలుపుతుంది? 1) మత్స్య పురాణం 2) పెరియపురాణం 3) వాయుపురాణం 4) తిరుక్కరల్ 2. యాదవులను వివిధ రాష్ర్టాల్లో పిలిచే పేర్లలో సరైన దానిని గుర్తించండి? 1) మహారాష్ట్ర – ధంగర్ 2) కర్ణాట�
1. మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సముదాయంతో కలిసి జీవించే విధానాన్ని, తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలపై అవగాహన కలిగించేదే సాంఘికశాస్త్రం అని చెప్పినది? 1) అమెరికా సంయుక్త రాష్ర్టాల �
భారతదేశ విస్తరణ గురించి తెలుసుకోవాలంటే ఆక్షాంశ, రేఖాంశాల పరంగా భారతదేశం ఉనికి భూగోళంలో ఎలా ఉందనే అంశాన్ని చర్చించాలి భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తర దిక్కులో, దక్షిణాసియా ప్రాంతంలో అక్షాంశాల పరంగా...
-గ్రూప్-1 ప్రత్యేకం సంసద్ యాత్ర -ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం రాజకీయ జేఏసీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో సంసద్ యాత్ర ఒకటి. 2013, ఏప్రిల్ 29, 30 (రెండు రోజులు) తేదీల్లో �
కలెక్టరేట్, ఏప్రిల్ 3 : అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి �