రిటైర్డ్ ఉద్యోగి సతీమణి ఉదారత రూ.1.10 లక్షల సామగ్రి అందజేత గూడూరు, జనవరి 26 : ప్రభుత్వం తలపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సుభద్ర అనే మహిళ చేయూతనంది�
గురుకులాల్లో మాదిరిగా మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం అదనపు తరగతి గదుల తర్వాత దీనికే అధిక బడ్జెట్ 12 అంశాలపై ప్రతిపాదనలు సిద్ధంచేసిన అధికారులు ప్రభుత్వ ఆమోదం లభి
2007 నుంచి విజయవంతంగా నడస్తున్న ప్రభుత్వ పాఠశాల హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 : ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలకు గొప్ప ఆదరణ ఉంటుందనడానికి నిదర్శనం హైదరాబాద్లోని సీపీఎల్ అంబర్పేట స్కూల్. 2007లో ఏర్పాట
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం మేలు ప్రైవేట్ ఫీజుల భారం నుంచి పేదలకు విముక్తి కార్పొరేట్తోనే ప్రభుత్వ విద్యార్థికి పోటీ విద్యార్థుల్లో తొలగిపోనున్న ఇన్ఫీరియారిటీ 40 మందికి ఇంగ్లిష్ బోధనలో సక్సె�
జేఈఈ, నీట్లో మెరుగైన ర్యాంకు సాధ్యం అంతర్జాతీయస్థాయిలో రాణించడం తేలిక తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉండాలి మన ఊరు-మన బడి మంచి కార్యక్రమం వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు పాఠశాల స్థాయి నుంచే
కావలసిన పదార్థాలుఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), గోధుమపిండి: రెండు కప్పులు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తురుము: కొద్దిగా, అల్లం తురుము: ఒక టీస్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, కారం: ఒక టీస్ప�
ఇంటింటా ఇన్నోవేటర్ గ్రామీణ అవార్డులకు ఎంపిక హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పరికరాలను రూపొందించిన నలుగురు యువకులను తెలంగాణ రాష్ట్ర �
ఎల్లారెడ్డిపేటలో కొవిడ్ గర్భిణికి డెలివరీ ఏఎన్ఎంల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు అభినందించిన మంత్రులు కేటీఆర్, టీ హరీశ్రావు ఎల్లారెడ్డిపేట, జనవరి 26: కరోనా పాజిటివ్తో డెలివరీకి వచ్చిన గర్భిణి�
వానకాలంలో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం 12.75 లక్షల మంది రైతులకు 13,631 కోట్లు 6.86 లక్షల టన్నులతో నిజామాబాద్ టాప్ హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దేశానికి అన్నం ప�
యాదాద్రి, జనవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ విమానగోపుర స్వర్ణతాపడానికి అవసరమైన బంగారం కోసం విరాళాలు ఇచ్చేందుకు భక్తులు స్వచ్ఛందంగా ముం దుకు వస్తున్నారు. బుధవారం యాదాద్రి ఆలయ సూపరింటెండెంట
నేతన్నలకు ముందుగానే బతుకమ్మ పండుగ 250 డిజైన్లలో కోటి చీరల ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్ ప్రారంభమైన ఉత్పత్తి.. ఆనందంలో కార్మికులు రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రం కనికరించకపోయినా రాష్ట్ర ప్ర
పాలకవీడు, జనవరి 26 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం నుంచి ప్రారంభంకానున్నది. మూడు రోజులపాటుసాగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు ఏపీ నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఉత్సవానికి
మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�