రాష్ట్రంలోనే వంద శాతం రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా కరీంనగర్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో బెంగళూరు అర్బన్ జిల్లా 100 శాతం రెండు డోసులు పూర్తి చేసుకున�
సంగారెడ్డి : జిల్లాలో రెండు చోట్ల పోలీసుల దాడుల్లో భారీగా ఎండు గంజాయి బయటపడింది. సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి నాందేడ్కు గంజాయిని తరలిస్తుం
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
సీఎం కేసీఆర్ మూడు దశాబ్దాల కల రూ.3,449 కోట్లు.. 32 వేల మందికి లబ్ధి స్థానిక అవసరాల మేరకు కొత్త ప్రతిపాదనల స్వీకరణ మార్చి 7లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి.. 31కి గ్రౌండింగ్ గ్రౌండింగ్ అయిన యూనిట్ల నుంచి అద్భుత ఫలితా�
మొదటి నుంచి ఫెడరల్ స్ఫూర్తిని అనుసరిస్తున్నాం ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, జనవరి 25 : రాజ్యాంగ నిర్మాతలు అంది�
ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్రంలోని ఎస్సీ ఉపకులాలకు కూడా దళిత సాధికారత పథకం ద్వారా ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్కు ఐక్యవే�
దళితుల ఆర్థిక బలోపేతమే కేసీఆర్ లక్ష్యం: శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జనవరి 25 : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, అధికారంలోకి వచ్చేందుకు వారి ఓట్లను మాత్రమే వినియ�
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పెయింటింగ్ ప్రదర్శన తెలంగాణ నుంచి హాజరైన ఎనిమిది మంది కళాకారులు హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణలో జరిగిన స్వాతంత్య్ర, సాయుధ పోరాట ఘట్టాలు, సంస్కృతి సంప్రదాయాల చిత్రాలు ఢిల్లీలోని
కరిష్మాకు ఏఎన్ఎం ఉద్యోగమిచ్చిన మంత్రి కేటీఆర్ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే నీలగిరి, జనవరి 25: తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో పూలు అమ్ముకొంటున్న ఓ యువతికి నేనున్నానంటూ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం వివక్ష : మంత్రి వేముల జగిత్యాల, జనవరి 25 : సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఒకేసారి ర