యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామాను�
హైదరాబాద్ : ఆన్లైన్ ద్వారానే పెండింగ్ చలాన్లు చెల్లించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించొచ్చు అని ఆయన తెలిపారు. పెండింగ�
తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపం�
హైదరాబాద్ : తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జరీన్కు ట్విటర్ వేదికా శుభాకాంక్ష�
మతం పేరుతో విభజించి పాలిస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి ఓటేస్తే ఆత్మగౌరవాన్ని త
పేద ప్రజల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్నగర�
మానవ చర్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే దేశంలోని నదులు అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొన్నదని, నోరు లేని ఆ నదుల గోసను వినిపించే గొంతుక అవుతామని హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన నదుల పునరు�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అనుకొన్న ఫలితమిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నదుల పునరుజ్జీవం, పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేష కృషి చేస్తున్నారని, నదులపై
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి కార్పొరేషన్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)కు చెందిన ఎ�
ఆసియా దేశాల్లో నేటికీ బౌద్ధం ప్రధాన మతంగా కొనసాగటాన్ని చూపుతూ ‘లైట్ ఆఫ్ ఆసియా’ (బుద్ధుడు) ఆవిర్భవించింది మా వద్దే అని గర్వంగా చెప్పుకొంటాం. బౌద్ధం ప్రాచీన భారతదేశంపై చూపించిన ప్రభావం అపారం. భారత ఉపఖండ�
హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మిషన్కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్ల�
హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
హైదరాబాద్ : కరోనా, పోలియో వ్యాక్సినేషన్లో అగ్రభాగాన తెలంగాణ ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు
వరంగల్ : అంతా బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంథిని, రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐదేళ్ల లోపు పిల్లలకు ప�