Telangana | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రేపు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించ�
Suravaram Sudhaker Reddy | తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని సీపీఐ జాతీయ
Hyderabad | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల �
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుత పరిణామా�
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
‘గంగా జమునీ తహ్జీబ్' సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ క�
కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఆయనను పల్లెత్తు మాటన్నా తెలంగాణ సమాజం ఊరుకోదనీ ప్రతిపక్షాలకూ తెలుసు. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో ఉనికిలోకి రాలేమనీ వాళ్లకు అనుభవమే.
ఆంధ్ర వలస పాలనలో గిరిజనులు అనేకరకాలుగా జీవన విధ్వంసానికి గురయ్యారు. 1984లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసుల ప్రాంతాల్లో 11 లక్షల 60 వేల ఎకరాల భూముల పరాయీకరణ జరిగింది.
రైతు సంక్షేమానికి, విత్తనరంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మకమైన పథకాలు ఆదర్శనీయమని టర్కీ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ యల్మాన్ ఒకాన్ అభిప్రాయపడ్డారు.
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్త�
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
Telangana National Unity celebrations | భారత యూనియన్లో తెలంగాణ విలీనమైన 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం ఇచ్చిన విషయం తెలిసింద�
Gaddar | దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్�