వరంగల్ : అంతా బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంథిని, రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐదేళ్ల లోపు పిల్లలకు ప�
పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమివేసేందుకు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారులకు చుక్కల మందు వేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఆదివారం ఖమ్మం నగరం 40వ డివిజన్ మొనినాన్ ప్�
Pocharam Wildlife Sanctuary | దారిపొడవునా దట్టమైన వృక్షాలు. వాటి మధ్యలోంచి చెంగుచెంగున పరుగులు పెట్టే జింకలు. అక్కడక్కడా పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. వన్యప్రాణుల సయ్యాటలతో.. పోచారం అభయారణ్యం సందర్శకుల మనసు దోచేస్తున్నద�
హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
నదులు నాలాల స్థాయికి పడిపోతే నాశనాన్ని కోరితెచ్చుకొన్నట్టే అవుతుందని వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదుల పరిరక్షణపై రెండురోజుల
23 దేశాలలో 65 మఠాల ద్వారా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో విద్యాలయాలు, దవాఖానలు, ఆధ్యాత్మిక కేంద్రా ల ద్వారా సేవలు అందిస్తున్నామని స్వామి పూజనానంద వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలో ఆయన విలేకర
హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వేగంగా.. నాణ్యతతో చేపడుతున్నారు. ప్రధానాలయ పనులు దాదాపు పూర్తికాగా.. భక్తుల వసతుల కల్పన పనులు తుది దశకు చేరుకొన్నాయి. యాదాద్రి కొండ నుంచి కింది�
రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మ
నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు �
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో సీ నారాయణరెడ్డి భవన్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. షేక్పేట మండలం సర్వే నంబర్ 403లోని టీఎస్ నెం 4/1/1/, బ్లాక్-డి, వార్డు 10లో సుమారు 3,05
ఒక ఆలోచన.. కాలగర్భంలో కలిసిపోవాల్సిన భారీ వృక్షానికి పునర్జన్మ ప్రసాదించింది. తమ కండ్లెదుటే కూలి పోయి, తమ కృషితో మళ్లీ పునర్జీవం పొందిన ఆ చెట్టుకు శనివారం బర్త్డే చేశారు. జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార�
రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలక�
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల వేతనాల నుంచి 1శాతం ఇచ్చేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో శని�