New Secretariat | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత
గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్
ప్రభుత�
తెలంగాణ చరిత్రలో 17 సెప్టెంబర్ 1948 ఒక మైలురాయి. కానీ ఆ రోజేం జరిగింది? దాని తర్వాత పరిణామాలేమిటి? వీటిని సమగ్రంగా చర్చిస్తేనే ఆ రోజును ఎలా జరుపుకోవాలో ప్రజలకే అర్థం అవుతుంది.
కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట �
తెలంగాణ బంగారు వలయంగా మారింది. రహదారుల అభివృద్ధితో ఎటు చూసినా రింగ్ రోడ్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రోడ్ నెట్వర్క్తో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు దాదాపు 100 కి.మీ. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 2 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10 వేలు ఇస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఒక్క వెలిచాల గ్రామంలోనే 1,478 �
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరోసారి ఉద్యమకారుడికి అవకాశం దక్కింది. విద్యార్థినేత, టీఆర్ఎస్వీ నాయకుడు రేకుర్తికి చెందిన పొన్నం అనిల్కుమార్గౌడ్ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చ
Residential Schools | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
Minister Harish Rao | సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ�
Ministe KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్లో తెలంగాణ ప్రజ�
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
ములుగు.. మున్సిపాలిటీగా అవతరించనుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారనుంది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలతో కలిసి ఏర్పాటు కానుంది. అసెంబ్లీలో మంగళవారం తెలంగాణ పురపాలక చట్టం-2019