హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్3వీ వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్ర
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�
తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశమంతా అమలుకావాలని జాతీయ రైతు ఉద్యమనేత, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో తికాయత్ గురు
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీని రైతులు అడ్డుకోగా ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ బీజేపీ నానా యాగీ చేసింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీయే అదంతా చేసిందని ఆధారాలతో సహా అనేక మీడియా సం�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్రెడ్డితో పాటు ఆయన పీఏ రాజుకు, మరికొందరికి సైబరాబాద్ పోలీసులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కుట్ర కేసులో ప్రధాన నింది�
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అసలైన డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్తో నకిలీ ఐడీలు సృష్టించిన కేసును నార్త్జోన్ టాస్క్ఫోర్స్, సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఛేదించారు. మెడికల్ కౌన్సిల్లో పనిచేస�
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్
రాష్ట్రంలో కందులు, శనగల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ రాష్ట్రవ్యాప్తంగా 103 కేంద్రాలను ఏర్పాటుచేసి వీటిని సేకరిస్తున్నది. గురువారం వరకు రూ.7 కోట్ల విలువైన 1,119 �
ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. తాను ఇంట్లో జారిపడిన కారణంగా ఎడమభుజం పైన ఎముక