TS SSC Results | తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్�
అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
దేశంలోనే వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇప్పటివరకు ఓడీఎఫ్ సాధించని మూడు గ్రామాలు కూడా జూన్లో ఈ లక్ష్యాన్ని సాధించాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు బహిరంగ మ�
అమ్మ ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. అందరూ పిచ్చిదన్నా భరించింది. వెతుకులాట అనవసరమన్నా సహించింది. చివరికి.. ఆ తల్లి దీక్ష ముందు విధి ఓడిపోయింది. ఎట్టకేలకు.. గారాలబిడ్డ తమ వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆ�
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో ఉదయం 10.05 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. 2019 జనవరి 1న తెలంగాణ హై
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మినిమం టైం స్కేల్ లో పనిచేస్తున్న 74 మంది లెక్చరర్లను రాష్ట్ర సర్కారు క్రమబద్ధీకరించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో మినిమం
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, �
వైద్యవిద్యకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రోత్సాహం 15 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీని నిలదీయాలి నిధుల కేటాయింపులో రాష్ర్టానికి కేంద్రం అన్యాయం బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టా�
సోమనాథ కళాపీఠం సేవలు భేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి, జూన్ 26: ప్రపంచ స్థాయికి సోమనాథుడి కీర్తిని చాటిచెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమనాథ కళాపీఠం
రెండు కౌన్సిళ్లను అత్యుత్తమమైనవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి కౌన్సిళ్లకు ఇటీవల ఢిల్లీలో పురస్కారాల ప్రదానం కొత్తగా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి కౌన్సిళ్ల ఏర్పాట
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొరటికల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆమె శంకుస్థాప
నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర�
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రానున్న రోజుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2024 వ్�