యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్
గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆ రా
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగ
రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనవు కవచ్ పనితీరును పరీక్షించిన మంత్రి హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట�
నిరుపేద విద్యార్థిని వైద్యా నికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లికి చెందిన ముత్యాల బాలరాజు-ప్రమీల దంపతుల కూతురు హంసిని (12) గుండె వ్యాధితో బాధపడుతున్నద
జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నదని మండ
జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో న�
తమ పూర్వీకులైన నిజాంరాజుల పేర్లను వాడుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనుమడు హిమాయత్ అలీ మిర్జా కేంద్ర ఎన్నికల సంఘానికి �
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ ర�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జార్ఖండ్ పర్యటన విజయవంతమైంది. శుక్రవారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివాసీ గిరిజన పోరాటయోధుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమం�
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్