హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు న
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో శనివారం మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. 130 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ పథకాలపై వేసిన రంగవల్లులు ఆకట్టుకొన్నాయి. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేద�
కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నెరవేర్చడంలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రతి ఒక్కరి సమగ్ర ఆర
మన కాలం కన్న కవి గోరటి వెంకన్న. కాలానికి అవసరమైన కవి. తన కాలం కన్నా ముందు నడిచే కవి. తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన సిసలైన కవి గోరటి. కవిత్వానికి కొత్తచూపునిచ్చిన కవి. ప్రకృతిని, పల్లెల్ని, భౌగోళిక జీవన�
రంగస్థలం అనే ప్రత్యేక వేదిక లేకుండా బాగోతాల ప్రదర్శనలు ప్రజల మధ్యలోనే పాత్రలకు తగిన దుస్తులతో ఆయుధాలు ధరించి సంభాషణలతో ప్రజలను అలరిం చేవారు. ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘అల్లిరాణి’, ‘పరుశురామ పరాక్రమం’ మొదల�
క్యాన్సర్కు ఎవరూ భయపడనక్కర్లేదని, ఆ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టం
అడవుల రక్షణ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు నూతన పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్ఎం డోబ్రియల్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నినాదమైన ‘జంగల్ బచావో, జంగల్ బ
రాజన్న సిరిసిల్ల : హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి, దేశానికే ఆదర్శవంతం కావాలి. ఇందుకోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన
వరంగల్ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు కౌన్సిలింగ్ న�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం తన విధుల్లో చేరారు. సెలవులు ముగించుకుని 2 వారాల తర్వాత మహేందర్ రెడ్డి విధుల్లో చేరినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఫిబ్రవరి
హైదరాబాద్ : నగరంలో ఈనెల 6న నిర్వహించనున్న షీ టీమ్స్ రన్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5కె, 2కె రన్ నిర్వహించనున్న పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎ