నిర్మల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ
అలీయావర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీ రీజినల్ సెంటర్.. బధిరుల జీవితాల్లో వెలుగు నింపుతున్న దవాఖాన ఇది. 35 ఏండ్లుగా లక్షల మందికి సేవలు అందిస్తున్నది, మరెంతో మంద�
రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకోండి కేంద్ర అర్థ గణాంకశాఖే అభినందించింది ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత�
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ మారింది. మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించటంతో అధికారులు మార్పులు చేశారు. జేఈఈ మొదటి సెషన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ ట
సినీ నటుడు మోహన్బాబు నాయీబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన నాయీబ్రాహ్మణ సంఘం సమ�
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగించి, అతి తక్కువ వ్యయంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్య�
జాతీయస్థాయిలో ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు పలు మార్పులు చేశారు. దరఖాస్తు విధానం సహా మార్కుల వరకు కీలక మార్పులు చేశారు. గత�
హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణ
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్కు సుపారీ గ్యాంగ్తో హత్యకు మహబూబ్నగర్కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫర�
రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియా�
సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్ల కృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. నగరంలోని గ�
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకొన్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ అతి వేగంగా అడుగులు వేస్తున్నది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయం సమృద్ధి సాధించే దిశగా కదులుతున్నది. సంక్షేమం.. అభివృద్ధి రాష్ట్రం నలు�
అప్పనంగా వస్తే ఇట్టే జేబులో వేసుకోవచ్చని భావించిన కొందరు ఉన్న చోటే డబ్బు సంపాదిస్తూ కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలు వాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అప్పనంగా డబ్బు సంపాది�