మాతా శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు అమలుచేస్తూ.. మరోవైపు దవాఖానల్లో వసతుల
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేయటంతో ఉద్యోగార్థులకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్
ఏడాది కిందటి మాట. ఈ వ్యాస రచయితతో ఓ ప్రముఖ దినపత్రిక సంపాదకుని ముచ్చటలో ‘ఆ నాయకుడు’ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, పొట్టివాళ్లు తెలుగు రాష్ర్టాలకు అచ్చిరారు అన్నారాయన. ఆ మాటకు నవ్వి ఊరుకున్న.
పల్లె పాటలతో తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక న్న శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి 2020-21 సంవత్సరానికి కేంద�
సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో వెల్గటూర్ మండల అర్చక సమాఖ్య �
వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలోభాగంగా
అసెంబ్లీని సందర్శించనున్న పార్లమెంట్, కౌన్సిల్ సభ్యులు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా పార్లమెంట్, కౌన్సిల్ సభ్యుల బృందం ఈ నెల 15న రాష్ట్రంలో పర్యటించనున్నది. ఆస్ట్రేలియా నేషనల్ కౌ�
వనపర్తి శివారులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఒక్క రోజే పది పాములను పట్టాడు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్. ఇందులో 6 నాగుపాములు, 4 విషంలేని సర్పాలు ఉన్నాయి. వీటిని తిరుమలయ్యగుట్
విత్తనరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ ప్రశంసించారు. ఇక్కడి వ్యవసాయ, విత్తన రంగాల అభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలను కర్ణాటకలోనూ అమలు చేస్తామని �
సీఎం కేసీఆర్ ఇటీవల ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా 503 గ్రూ�