కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింద�
శాసనమండలి చైర్మన్గా టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ఎన్నిక కానున్నారు. చైర్మన్ స్థానానికి ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. 9 నెలలుగా ఖాళీగా ఉన్న మండలి చైర్మన్ ఎన్నిక �
ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి హెచ్చరించారు
త్వరలోనే రాష్ట్రప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో కొంతమంది సిలబస్ మార్పుపై వ్యక్తంచేస్తున్న ఆందోళనను అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ఏ పరీక్షకూ సిలబస్ మారే అ
తిరునగరి రామాంజనేయులు ‘వెట్టిచాకిరి’, ‘వీరకుంకుమ’ నాటికలు; ‘తెలంగాణ వీర తెలంగాణ’ నాటకాలు రచించాడు. స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. కాబట్టి నాటి ఉద్యమ ఇతివృత్తాలను తీసుకొని నాటకంగా రచించాడ
ఈ నదేమిటిలా రిహార్సల్ లేని నృత్యం చేస్తున్నది ఈ నది కథేమిటి ఎవర్రాసారు స్క్రిప్ట్ను ఎవరు కూర్చారు స్క్రీన్ప్లే ఎవరు రూపొందించారు దర్శించిన ప్రతిసారీ ఎగిసి ఎగిసి నా లోకి ప్రవహించి నన్ను చైతన్యపరుస్�
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 1969 నుంచి ఆకాశవాణి, 1979 నుంచి దూరదర్శన్తో పాటు పలు సినిమాలకు గీత రచయితగా సుపరిచితులు. వడ్డేపల్లి ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాట చరిత్రను 60 నిమిషాల వ్యవధిలోనే ప్రత్యక్ష గోచరమయ్యేటట్లు
హైదరాబాద్ : జాతీయ లోక్అదాలత్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా శనివారం జరిగిన లోక్అదాలత్లో రికార్డు స్థాయిలో 3,02,768 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 2,83,007 కేసులో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్ని వాదప్
ధర్మపురి : త్వరలో ధర్మపురి బ్రాండ్ పేరుతో బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. శనివారం మేడ్చల్ మండలం ఘనపూర్ వద్ద మమత బ్�
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆ�
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్లోని నివాసంలో మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన �
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని స
హైదరాబాద్ : ఈ నెల 14వ తేదీన శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సభ్యులకు మండలి అధికారులు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్�