మహిళా, శిశు సంక్షేమ, గిరిజనశాఖలకు కేటాయించిన బడ్జెట్ను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆడబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశే�
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నార�
అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్గా నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులను వెంటనే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్
విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పిల్లలు ఎవరూ మధ్యలో బడి మానేయడం లేదు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో (1-7 తరగతుల వరకు) డ్రాపౌట్ రేటు సున్నాగా నమ�
తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధుల�
‘కే..సీ..ఆర్..’ అనే ఈ మూడచ్చరాలు ఏం జేసినా అది పెద్ద వార్తనే అయితది. అదేంది, ఆయన ముఖ్యమంత్రి గదా, ఆయన కూసున్న కుర్సీ అసొంటిది. ఆ కుర్సీల ఎవ్వల్గూసున్నా, ఏం మాట్లాడినా వార్త రాసుడే మీ పని గదా అని మీరడుగవచ్చు
తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందనేది అక్షర సత్యం. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మానవ వనరులు కావాలంటే నాణ్యమైన విద్య/ శిక్షణ ఒక్కటే మార్గం. దీనికోసం
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ నమోదు చేస్తున్న కళ్లు చెదిరే విజయాలకు మరో మచ్చుతునక మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. రూ.15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్ స్టీల�