స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చిన సర్కారు తాజా నోటిఫికేషన్ల నుంచే ఈ ఫలాలను అందించనున్నది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్లల్లో ఆయా వివరాలను పేర్కొననున్నారు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒకేసారి 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి విపక్షాల నోళ్లు మూయించారు. నిరుద్యో
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో �
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
ఉద్యోగ నియామక వ్యవస్థలో సీఎం కేసీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు. 2014 నుంచి 2020 వరకు ఏడేండ్లలోనే లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డును నెలకొల్పిన సీఎం కేసీఆర్.. బుధవారం మరో 80,039 పోస్టులు భర్తీ చేస్తా�
ఎప్పుడు ఏ ఉద్యోగాలను భర్తీచేస్తారో.. రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయో సమగ్రంగా తెలిస్తే ఎంత బాగుటుంది. నిశ్చింతగా ఉద్యోగాలకు ప్రిపేర్కావొచ్చు. కోరుకొన్న ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అచ్చం ఇలాంటి సమాచారాన్ని �
కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరుచేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప�
కొత్త ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.7 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనున్నది. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల ఖర్చు ఏడేండ్లలోనే మూడు రెట్లు పెరిగింది. 2013-14లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల
అత్యంత కీలకమైన విద్య, వైద్యం, భద్రతా రంగాల్లో ఏకంగా 52 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రధాన శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టింది
ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వయస్సు దాటిపోయిందని బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో
ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్
యువత వ్యాపారవేత్తలుగా రాణించాలని, ఇందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తుపై సృష్టమైన అవగాహన, లక్ష్యంతో ఉండాలని.. గొప్ప ఆలోచనలు, పట్టు
నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే.. మార్చి 9న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉద్యోగార్థుల జీవితాలను మార్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రే అవుతుంది. అది రాష్ట్రసాధన మొదలు.. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. రాష్ట్ర సాధనోద్యమంలో ఆకాంక్షల నినాదాలుగా మొదలైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజాలు చేసి చూ�