దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ..రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 314 శాఖలు ఉండగా..
దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నది. ఎక్కడచూసినా బీఆర్ఎస్ ముచ్చటే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మ
Mulugu Dist | కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ గురువారం జిల్లా కేంద్రంలో�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర�
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీ(టీ)ఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అన్నా�
నాయకుడు పాత దారిలో నడవరు. కొత్తదారులు వేస్తారు. జనాన్ని తన బాటలో నడిపిస్తారు. విద్వేషాగ్నులు రగిలే దేశానికి ఇప్పుడొక శాంతి ప్రవక్త అవసరం. దారిద్య్రపు శృంఖలాలు తెంచడానికి దార్శనికుడు అవసరం. భారత భూమి పుత�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన పట్ల తెలంగాణ అర్చక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయం సాధించాలని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలని కోర�
దేశానికి కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు అవసరం. ఆయన చేపట్టబోయే మార్గంలో మనమందరం తోడైతే... దేశాభివృద్ధికి భాగస్వామ్యులైన చరిత్ర మనందరికి దక్కుతుంది. దేశ వాసులందరికీ ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమవుతుందో గణా�
BRS Party | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ.. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు
TRS general body meeting | తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ సభ్యులు, జిల్�