న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని మొత్తం వయోజనుల్లో 98% మంది కనీసం ఒక్క డోసు, 90% మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం..