హైదరాబాద్ : వేసవిలో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వేసవిలో పశువుల సంరక్షణపై సోమవారం హైదరాబాద్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో కేంద్ర�
బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజా మాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో బ్లేడ్ బాబ్జీలా మారారని ఎద్దేవాచేశారు.
పోలీసులు తరుచూ బైక్కు చలాన్లు విధిస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసుల ఎదుటే తన బైక్ను తగులబెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకొన్నది.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ముద్ర సంస్థ సిబ్బందిని ఖాతాదారులు ఆదివారం నిర్బంధించారు. బాధితుల కథనం మేరకు.. ముద్ర సంస్థ నల్లబెల్లి శాఖ వారు మండలంలో 150 మం దిని ఖాతాదారులుగా చేర్పించారు.
సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన కమ్యూనిస్టు యోధుడు కందికొండ రామస్వామి అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్య సాం
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు తెరలేపిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని సోమ�
రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు కొత్త గోదాములను నిర్మించింది. ప్రత్యేక రాష్ట్రంగా �
అంతరిక్ష రంగంలో లీడర్గా ఎదిగేందుకు ప్రభుత్వం పరుగులు రాష్ట్రంలో ఇప్పటికే అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ ముందడుగు అవకాశాలు అందిపుచ్చుకొనేందుకే స్పేస్టెక్ ఫ్రేమ్�
కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీని నిలదీశారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి
ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజ్యాంగ స్ఫూర్తి, నైతికతను కాపాడుకోవడానికి, నిరంకుశత్వం, మత దురాభిమానికి వ్యతిరేకంగా పౌర సమాజం తమ గళాన్ని విప్పాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం తెలంగాణ ఫర్�