హైదరాబాద్ : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్ నగరంలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్లో ఏ�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్�
హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరోమారు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్�
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
ఉద్దీపనల పేరుతో ఉన్నవారికి ప్రభుత్వం వేలకోట్ల ఉచితాలు ఇస్తున్నా నోరు మెదుపని కొందరు ఆర్థిక నిపుణులు, అట్టడుగున ఉన్న పేదలను అభివృద్ధిలోకి తేవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు
రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానికి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం(వుమెన్స్ యూనివర్సిటీ)’ అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు కోఠి వుమెన్స్ కాలేజీని
కేసీఆర్, కేటీఆర్ చొరవతో పరిశ్రమలు మెగా జాబ్మేళాలో మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పటివరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన�
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కొత్త చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్ విజేతగా గెలిచిన శ్రీజ.. మొదటి సారి జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా సీన
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
పాలకుర్తి నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల
హైదరాబాద్ నుంచి జనగామ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును
హైదరాబాద్ : తెలంగాణలోని ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేష
వరంగల్ : తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువ . సీఎం కేసీఆర్, కేటీఆర్ల కృషితోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీఆర్డీఏ హనుమకొండ